Fee Reimbursement : ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కాలేజీ మేనేజ్ మెంట్ల చర్చలు సఫలం అయ్యాయి. ఈ వారంలో రూ.600 కోట్ల బకాయిలు చెల్లించడానికి సర్కారు ఒప్పుకుంది.
ఈ మేరకు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఇప్పటి వరకు టోకెన్లు ఇచ్చిన వాటికి ఈ వారంలో డబ్బులు చెల్లిస్తామని చెప్పింది.
మిగిలిన మొత్తం రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని సర్కారు చెప్పింది.
కాలేజీల యాజమాన్యాలతో సర్కారు చర్చలు సఫలం..
రూ.600 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం.. pic.twitter.com/JPOFStIMyC
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 15, 2025
Read Also :
Read Alsoo :

