Karnataka : కర్నాటకలో బీజేపీకి షాక్..!

Dk shiva kumar on Karnataka local body elections

Karnataka : ఓటరు జాబితాలపై వివాదం జరుగుతున్న సమయంలో కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈవీఎంలను బీజేపీ మేనేజ్ చేస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ఈవీఎం టాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలుస్తోందని చెబుతోంది.

ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే (karnataka) లోకల్ బాడీఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ నే వాడాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.

బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ కు చెప్పామన్నరు. ఇప్పుడు బీజేపీతో గెలిచే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు.

Read Also :