ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోని తొలి మానవ అంతరిక్ష యాత్ర “గగనయాన్” కోసం సన్నాహాల్లో భాగంగా కీలక పరీక్ష విజయవంతంగా పూర్తి చేసింది.
ఆగస్టు 24, 2025న నిర్వహించిన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-1) విజయవంతమైందని ఇస్రో వెల్లడించింది.
Read Also :
- ఇలా చేశారంటే నిద్రలో మీకు ఎవరూ పోటీ రారు..!
- ఉపవాసం ఇలా చేస్తే.. మీ గుండెకు డేంజర్..!
- మీ పిల్లలకు వెబ్ సిరీస్ లు చూపిస్తున్నారా.? ఈ వార్త చూడండి.
- కవితకు చెక్ పెట్టిన కేసీఆర్..?
ఈ పరీక్ష ద్వారా గగనయాన్ ప్రోగ్రామ్లో (ISRO )ఉపయోగించే ల్యాండింగ్ సిస్టమ్, పారా డ్రాప్ మెకానిజం వంటి కీలక సాంకేతిక అంశాలను ధృవీకరించారు.
ఈ విజయంతో మానవ అంతరిక్ష యాత్ర దిశగా భారత్ మరొక అడుగు ముందుకేసింది.

