Yogi Adityanath : వీర జవాన్లకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా
Yogi Adityanath : నిన్న (శుక్రవారం)ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో నలుగురు సైనికులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారున్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు ఆ…