KCR : రాష్ట్రంలో సీఎం, గవర్నర్ మధ్య చాలా గ్యాప్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రానురాను ఈ గ్యాప్ మరింతగా పెరుగుతోంది. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కూడాగవర్నర్ తమిళిసైను పిలవలేదు కేసీఆర్(KCR ).. విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులందరికీ ప్రభుత్వం తరుపున ఆహ్వానాలు…