Chhattisgarh : ఛత్తీస్గడ్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మావోయిస్టులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన మార్కం అనే జవాన్ అంత్యక్రియల్లో అతని భార్య సతీసహగమనానికి ప్రయత్నించింది. భర్త చితిపై పడి తనను కూడా తీసుకెళ్లూ అంటూ గుండెలవిసేలా రోధించింది.…

Metro Lift : అమ్మాయిలు కనిపిస్తే చాలు .. కొందరు చిల్లరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో(Metro Lift) ఓ మహిళను లైంగికంగా వేధించినందుకు 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. ఈ…

Vote From Home : దేశంలో తొలిసారిగా Vote From Home అనే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. కర్ణాటక ఎన్నికల ద్వారా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఒకవేళ ఇది ఇతర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. 80…

Karnataka elections 2023 : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 29న భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ (Karnataka elections 2023 ) రిలీజ్ కానుంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ…

UPI Transactions :  ప్రపంచం డిజిటలైజేషన్ లో పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే నడిచిపోతోంది. ఏదైనా కొనాలన్నా.. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా అంతా ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆన్లైన్ చెల్లింపులు (UPI Transactions)…

Nathu Singh : ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్లో ఉండే ఈ తాత పేరు నాథూసింగ్ వ‌య‌సు 85 ఏండ్లు. కాటికి కాలుసాపి కృష్ణారామా అనుకుంటూ బ‌తికే ద‌య‌నీయ ప‌రిస్థితి. మ‌న‌కు తెల‌వ‌నిదేముందీ ముస‌లొల్ల క‌ష్టాలు.? ఒంటికి పోరాదూ.. రెంటికి కూసోశాత‌గాదూ.. పండుకుంటే ప‌క్కలు…

బత్తాయి బ్యాచ్ మొత్తం ఎందుకు అదానీని కాపాడే ప్రయత్నం చేస్తోంది..? సోషల్ మీడియాలో ఎందుకు పెయిడ్ బత్తాయి బ్యాచులు అదానీ మీద వ్యాసాలు రాస్తున్నాయి..? కాషాయా మీడియా ఎందుకు అదానీ స్కాంను చూపించడం లేదు..? బీజేపీ నేతలు ఎందుకు అదానీని వెనకేసుకొస్తున్నారు..?…

Manik Sarkar : ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు లెప్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారి కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకున్న లెప్ట్ ఫ్రంట్ 60 స్థానలకు 47 స్థానల్లో పోటీ చేయనుంది. 13 స్థానల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.…

Yogi Adityanath :  నిన్న (శుక్రవారం)ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో నలుగురు సైనికులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారున్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు ఆ…