Anantapur :  టీడీపీని వీడి వైసీపీలో చేరి తప్పు చేశానని రాప్తాడు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముచ్చురామి రామాంజనేయులు అనే వ్యక్తి మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అనంతపురం(Anantapur) జిల్లా రాప్తాడు మండలం మరూరు…

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం 70,373 మంది శ్రీవారిని(Tirumala ) దర్శించుకున్నారు. 32,954 మంది భక్తులు .తలనీలాలు…